యోహాను తన సువార్త వృత్తాంతాన్ని దేవుడు తాను పలికిన మాట ద్వారా ఈ లోకంలో జీవాన్ని సృష్టించాడు అని వివరించిన ఆదికాండం ప్రారంభ అధ్యాయాలను ప్రతిధ్వనించే విధంగా యేసును దేవుని వాక్కుగా పరిచయం చేస్తూ ప్రారంభించాడు. ఈ ప్రారంభం బాగుంది కానీ దేవుడు సృష్టించిన జీవులు ఆయన ఆజ్ఞలను తిరస్కరించి సృష్టి యావత్తు మరణంలో దిగిపోయేలా చేశారు. ఈ లోకానికి ఒక కొత్త ప్రారంభం అవసరమైంది. కాబట్టి దైవిక వాక్కు మళ్ళీ పలికింది. అయితే ఈసారి అ వాక్కు యేసు అనే ఒక మానవునిగా దిగి వచ్చింది. #BIbleProject #TeluguBibleVideos #యోహాను1
యోహాను 1
ప్రియమైనవాటికి చేర్చుము